ముఖ్యమంత్రి కనపడుట లేదు

కర్నూలు నుంచి చిత్తూరుకు వెళుతున్న ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ సాంకేతిక కారణాల వల్ల కనిపించకుండా పోయింది. మధ్యాహ్నం వరకూ వార్తల్లో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయిందని చెబుతున్నా ఖచ్చితమైన సమాచారం తెలియరావడం లేదు. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం నేత చిరంజీవి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా తమ సంఘీభావం ప్రకటించారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
నాకు ఎంతో ఇష్టమైన ముఖ్యమంత్రి ఈ విపత్తు నుండి క్షేమంగా బయటపడాలని మనసారా కోరుకుంటున్నాను.

Follow

Get every new post delivered to your Inbox.

Join 30 other followers